Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2 కోట్ల గంజాయి పట్టివేత

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 05, 2026 10:09 AM ఖమ్మంGeneral
రూ.2 కోట్ల గంజాయి పట్టివేత - Udayam
ఒడిశా నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన 400 కిలోల ఎండు గంజాయిని తెలంగాణ ఈగిల్‌ ఫోర్స్‌ కూసుమంచి మండలంలో పట్టుకుంది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వాహనాలను స్వాధీనం చేసుకుంది. కేసును తదుపరి దర్యాప్తు కోసం కూసుమంచి పోలీసులకు అప్పగించారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...