వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 18న ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు. జ్యోతుల నవీన్ జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

