వార్తలకు తిరిగి వెళ్లండి

అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా గోదావరిలో భారీ వరద ప్రవాహం నమోదైంది. గత ఆదివారం ఉదయం వరకు 185.71 టీఎంసీల వరదనీరు సముద్రంలో కలిసిపోయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహించడంతో వరదనీటిని నిల్వ చేసే అవకాశం లేకపోయింది. కడెం, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు గణనీయంగా వరదనీరు చేరింది.
Comments
Loading comments...
