Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 18 వేల గణపతి మండపాలు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 4:29 PM కాకినాడGeneral
జిల్లాలో 18 వేల గణపతి మండపాలు  - Udayam
జిల్లా వ్యాప్తంగా సుమారు 18 వేల గణపతి మండపాలు సిద్ధమవుతున్నాయని గణేశ్‌ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. రూరల్‌ ఎన్టీఆర్‌ బీచ్‌లో 1,200 విగ్రహాలు, నగరంలోని వినాయక సాగర్‌లో 300, జెట్టీల వద్ద మరో 300 భారీ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని చెప్పారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలను రమణరాజు పరిశీలించారు.

Comments

G
Loading comments...