Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1600 ఏళ్ల నాటి గణేశ విగ్రహాలు

శ్రుతి రెడ్డి Jul 24, 2026 7:04 AM విజయవాడabout 1 hour ago
1600 ఏళ్ల నాటి గణేశ విగ్రహాలు - Udayam Digital
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజలో 1,600 ఏళ్ల నాటి రెండు అరుదైన గణేశ విగ్రహాలు వెలుగుచూశాయి. పొలం దున్నుతుండగా నాగలికి తగిలినట్లు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఎర్ర ఇసుకరాయితో తయారైన ఈ విగ్రహాలు నాలుగో శతాబ్ది నాటి ఆనందగోత్రి రాజుల కాలం నాటివని పరిశోధకులు గుర్తించారు.

Comments

G
Loading comments...