వార్తలకు తిరిగి వెళ్లండి
గోదావరి పుష్కరాలకు ₹150 కోట్లు

గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ₹150 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో రాజమహేంద్రవరం కార్పొరేషన్కు ₹100 కోట్లు, కొవ్వూరుకు ₹20 కోట్లు, నర్సాపురానికి ₹15 కోట్లు కేటాయించారు.
అలాగే నిడదవోలు, పాలకొల్లు, మండపేట మున్సిపాలిటీలకూ నిధులు ఇచ్చారు. ఈ మొత్తాన్ని పుష్కర ఘాట్ల అభివృద్ధి, మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ పనులకు వినియోగిస్తారు.
Comments
Loading comments...