Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అథ్లెటిక్స్‌కు కర్నూలు నుంచి 15 మంది ఎంపిక

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 05, 2026 12:15 PM కర్నూలుGeneral
రాష్ట్ర అథ్లెటిక్స్‌కు కర్నూలు నుంచి 15 మంది ఎంపిక - Udayam
తిరుపతిలో ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కర్నూలు స్టేడియంలో సాధన చేస్తున్న 15 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు డీఎస్డీవో భూపతిరావు తెలిపారు. మంగళవారం డీఎస్డీవో తన ఛాంబర్‌లో ఎంపికైన క్రీడాకారులను అభినందించి స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ కాశీరావు శిక్షణలో ఈ ఎంపిక జరగడం అభినందనీయమన్నారు.

Comments

G
Loading comments...