వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం బస్టాండ్లో శుక్రవారం రాత్రి జాగిలంతో తనిఖీలు నిర్వహించిన వన్టౌన్ పోలీసులు 13 ప్యాకెట్లలో ఉన్న 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్లోని డీసీ రూం పక్కన గంజాయి గుర్తించినట్లు తెలిపారు.
రెండు రోజుల క్రితం తనిఖీలు చేసినా గంజాయి లభించలేదని, మళ్లీ జాగిలంతో తనిఖీ చేయగా బయటపడిందని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

