వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు కేఈ శ్యాం కుమార్ గారి ఆదేశాల మేరకు పత్తికొండ పట్టణంలోని 15, 16వ వార్డుల్లో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. పెన్షన్లు సకాలంలో అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

