Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల పీజీఆర్‌ఎస్‌లో 149 ఫిర్యాదులు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 03, 2026 7:20 PM నంద్యాలGeneral
పోలీసుల పీజీఆర్‌ఎస్‌లో 149 ఫిర్యాదులు - Udayam
ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలనే లక్ష్యంతో నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ షొరాణ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 149 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి న్యాయబద్ధంగా పరిష్కరిస్తామని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు.

Comments

G
Loading comments...