వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో జరిగిన NMDC 10K రన్లో ఆదివారం పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు పాల్గొని 10 కిలోమీటర్ల పరుగును విజయవంతంగా పూర్తి చేసి మెడల్ సాధించారు
. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు పర్యావరణ పరిరక్షణపై బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. 10K రన్ పూర్తి చేసిన ఆయనను మున్సిపల్ సిబ్బంది అభినందించారు.
Comments
Loading comments...

