Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ లలితా అమ్మవారికి లక్ష పుష్పార్చన

Follow Udayam on Google
మానస శర్మ Aug 12, 2026 2:48 PM వరంగల్General
శ్రీ లలితా అమ్మవారికి లక్ష పుష్పార్చన - Udayam
శివనగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ లలితా మాత అమ్మవారికి బుధవారం లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా జరిగిన ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సామూహిక కుంకుమార్చన, లలితా పారాయణం నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...