వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా 100 వారాల ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఆదివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వ్యసనాన్ని దాచకుండా సకాలంలో వైద్యుల సహాయం తీసుకోవాలని కుటుంబాలకు సూచించారు.
Comments
Loading comments...
