వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా సోమన్గుర్తి దళిత రైతు జైదుపల్లి నర్సిములు భూమిలో 10 గుంటలకు పైగా ఆక్రమణ జరిగినట్లు అధికారిక సర్వేలో తేలింది. బాధితుడైన నర్సిములుపై పెట్టిన తప్పుడు కేసును రద్దు చేయాలన్నారు.
ఆక్రమణకు కారణమైన ACE TYRES యాజమాన్యం, చన్గోముల్ ఎస్సై భరత్ రెడ్డిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్పీ హామీతో ముట్టడి వాయిదా పడింది
Comments
Loading comments...

