వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా బద్వేలుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అశోక్, సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. 81.67 లక్షలు కోల్పోయాడు. సోషల్ మీడియాలో యువతిగా పరిచయమైన నిందితులు, మాయమాటలతో అతడిని నమ్మించి పలు దఫాలుగా ఈ భారీ మొత్తాన్ని దండుకున్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు బద్వేలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

