వార్తలకు తిరిగి వెళ్లండి

పగలు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ వాసులకు, సాయంత్రం కురిసిన చిరుజల్లులు ఉపశమనాన్ని ఇచ్చాయి. ఎండ తీవ్రతతో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రాబోయే మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...

