వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్రమైన వడగాడ్పుల నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ తమ జేబులో ఉల్లిపాయ ఉంచుకోవాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను కూడా ఎండలో ఇలాగే జాగ్రత్తలు పాటిస్తానని, కారులో ఏసీ వాడనని, ఇది 51 డిగ్రీల వేడిని కూడా తట్టుకోవడానికి తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

