వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ పేమెంట్లలో విప్లవాత్మక మార్పు వచ్చింది. ఇకపై రూ. 5వేల వరకు చేసే లావాదేవీలకు సీక్రెట్ పిన్ అవసరం లేకుండానే, కేవలం ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడెంటిఫికేషన్తో చెల్లింపులు పూర్తి చేయవచ్చు.
చిన్న మొత్తాల చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ఈ బయోమెట్రిక్ ఫీచర్ను ప్రవేశపెట్టారు. అయితే రూ. 5వేల పైబడిన లావాదేవీలకు మాత్రం భద్రతా దృష్ట్యా పిన్ నమోదు చేయడం తప్పనిసరి.
Comments
Loading comments...

