వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ తన తదుపరి లక్ష్యం తెలంగాణేనని ప్రకటించింది. ఈ నెల 10న ప్రధాని మోదీ రూ.8,000 కోట్ల అభివృద్ధి పనులతో రాష్ట్రంలో పర్యటించనున్నారు.
తమిళనాడులో విజయ్ తరహాలో యువతను ఆకట్టుకునే ఫార్ములాను బీజేపీ అమలు చేయనుంది. మోదీ చరిష్మా, కేంద్ర పథకాలతో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కమలదళం సిద్ధమైంది.
Comments
Loading comments...

