వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్కు గతమే తప్ప భవిష్యత్ లేదని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం రాజకీయ నటనను ప్రదర్శిస్తోందని, వారికి ప్రజలతో సంబంధం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం నివేదికపై హైకోర్టు కేవలం సాంకేతిక అంశాలను మాత్రమే పరిశీలించిందని రేవంత్ వివరించారు. సీబీఐ విచారణ పూర్తయ్యాకే అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

