Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలసముద్రం లో ఇంటింటికి వెళ్లి కర పత్రాలను అందించిన టీడీపీ నాయకులు

M S Balaji Jul 27, 2026 8:57 PM చిత్తూరురాజకీయాలు
పాలసముద్రం లో ఇంటింటికి వెళ్లి కర పత్రాలను అందించిన టీడీపీ నాయకులు - Udayam Digital
జీడి నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం.థామస్ ఆదేశాల మండల అధ్యక్షులు వాసు నాయుడు గారి సూచనలు తో జీడి నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం అమూదాల పంచాయతీ లో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి కర పత్రాలను అందజేసి విజయవంతం చేసిన పెనుమురు మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ టి.అరుల్ నాధన్ నాయకులు మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Comments

G
Loading comments...