Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్సీపీ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ

Super Admin Jul 27, 2026 11:49 AM చిత్తూరురాజకీయాలు
వైఎస్సార్సీపీ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ - Udayam Digital
చిత్తూరులోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం (28-07-2026) నిర్వహించనున్న ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను చిత్తూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి యువత, విద్యార్థి విభాగం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...