Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన

Follow Udayam Digital on Google
s. j. dineshkumar Jul 28, 2026 1:12 PM చిత్తూరురాజకీయాలు
డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన - Udayam Digital
చిత్తూరులో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...