వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలను మోసం చేసి రాజకీయాలు బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. ఆయన మాట్లాడుతూ , బిఆర్ఎస్ హయాంలో కర్ణాటకలో డ్యాములు కడుతున్నప్పుడు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని, కానీ ఇప్పుడు ప్లకార్డులు పట్టుకొనీ డ్రామాలు చేయడం ప్రజలను మోసం చేయడమే అని అన్నారు.
కృష్ణా జలాలపై వారికి మాట్లాడే అర్హత లేదని మండపడ్డారు.
Comments
Loading comments...
