వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే అధినేత విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి ఆర్డీ శేఖర్పై ఆయన గెలుపొందారు. తిరుచ్చి ఈస్ట్లోనూ విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరోవైపు, డీఎంకే నుంచి ఉదయనిధి స్టాలిన్ టీవీకే అభ్యర్థి సెల్వంపై గెలుపొందారు. అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామి ఎడప్పాడిలో 90 వేల ఓట్ల భారీ మెజార్టీతో తన పట్టు నిలుపుకున్నారు.
Comments
Loading comments...

