వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్కు అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. జోర్హాట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన, బీజేపీ అభ్యర్థి హితేంద్ర నాథ్ గోస్వామి చేతిలో 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.
లోక్సభ ఎన్నికల్లో గెలిచిన గౌరవ్, ఇక్కడ పట్టు నిలబెట్టుకోలేకపోయారు. బీజేపీ అభ్యర్థి వరుసగా ఆరోసారి విజయం సాధించి తన కంచుకోటను కాపాడుకున్నారు.
Comments
Loading comments...

