వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతితో పాటు ఐటీఐ లేదా డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. సికింద్రాబాద్ సహా పలు జోన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి.
ఆసక్తి గల అభ్యర్థులు మే 15 నుండి జూన్ 14, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని బోర్డు వెల్లడించింది.
Comments
Loading comments...

