వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాతో మళ్లీ యుద్ధం సంభవించే అవకాశం ఉందని ఇరాన్ సైనికాధికారి మహమ్మద్ జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాగ్దానాలను అమెరికా తుంగలో తొక్కుతోందని, శాంతి చర్చల్లో అనిశ్చితి నెలకొందని ఆయన విమర్శించారు.
ట్రంప్ అసంతృప్తి నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగే అవకాశం ఉందని, శత్రువులను ఎదుర్కొనేందుకు తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ ప్రకటించింది. దీంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

