Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ మత ఘర్షణల కుట్ర: మంత్రి దుర్గేశ్

శిరీష గౌడ్ Jul 11, 2026 6:04 AM విజయవాడ 0 viewsabout 2 hours ago
వైసీపీ మత ఘర్షణల కుట్ర: మంత్రి దుర్గేశ్ - Udayam Digital
వైసీపీ అధినేత జగన్‌ను 'ప్రశ్న రావణ్' స్నేహితురాలు గగన కలవడం వెనుక రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించే కుట్ర ఉందని మంత్రి కందుల దుర్గేశ్ ఆరోపించారు. క్రైస్తవులను రెచ్చగొట్టేలా బాధ్యతలను వైసీపీ నేత అవినాష్‌కు అప్పగించారని మండిపడ్డారు. ప్రశ్న రావణ్ సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడటం వెనుక రాజకీయ స్వార్థం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...