వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల చీల్ రోడ్డు సెంటర్లో వైసీపీ రిలే నిరాహార దీక్ష 3వ రోజు కొనసాగింది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొన్నారు. డీఎస్సీ నియామకాల్లో అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని నినదించారు. వసతి, విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరారు.
Comments
Loading comments...

