Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీపై వైసీపీ విమర్శలు నిరాధారం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 08, 2026 4:49 PM బాపట్లGeneral
డీఎస్సీపై వైసీపీ విమర్శలు నిరాధారం: ఎమ్మెల్యే - Udayam
రాష్ట్రంలో 16 వేలకుపైగా ఉద్యోగాల భర్తీపై వైసీపీ విమర్శలు నిరాధారమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. డీఎస్సీ నియామకాలు నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరిగాయని తెలిపారు. అభ్యంతరాలుంటే ఆధారాలతో చర్చకు రావాలని మంత్రి నారా లోకేశ్ సవాల్‌ చేశారని గుర్తుచేశారు. చర్చకు రాకుండా వైసీపీ ఆందోళనలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు.

Comments

G
Loading comments...