వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాద వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పందించారు. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదానికి కుట్ర కోణం ఆపాదిస్తూ అప్పలరాజు కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అప్పలరాజు బీసీ నాయకుడు, వైఎస్సార్సీపీకి చెందిన నేత కావడంతో ఆయన కుమారుడి జీవితాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్ విమర్శించారు.
Comments
Loading comments...

