వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖకు వైఎస్ జగన్ రాక

సముద్ర ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం విశాఖపట్నం రానున్నారు. జబ్బర్తోట ప్రాంత బాధిత కుటుంబాలకు ఆయన భరోసా ఇవ్వనున్నారు.
సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించడంతో పాటు, బాధితులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే బోటు డ్రైవర్ను జగన్ ఫోన్ ద్వారా పరామర్శించారు.
Comments
Loading comments...