Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ అలెర్ట్.

విఘ్నేష్ రెడ్డి Jul 14, 2026 10:09 AM అమరావతి 1 viewsabout 2 hours ago
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ అలెర్ట్. - Udayam Digital
రాష్ట్రంలో రెండు కోవిడ్ మరణాలు నమోదు కావడం, 8 యాక్టివ్ కేసులు వెలుగుచూడటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నిఘా, పరీక్షలు, ఆసుపత్రుల సంసిద్ధతను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రాథమిక పరిశుభ్రతా నియమాలు పాటిస్తూ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...