వార్తలకు తిరిగి వెళ్లండి
హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం

కర్నూలు బళ్లారి చౌరస్తా జాతీయ రహదారిపై జాగింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయన ఫ్లైఓవర్పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...