వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకొండ మండలం కట్టకొమ్ముతండాలో నేనావత్ కార్తీక్(21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఐఐటీలో సీటు రాకపోవడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు వారు పేర్కొన్నారు.
కార్తీక్ తల్లిదండ్రులు కూరగాయల విక్రయం, హమాలీ పనులు చేస్తూ జీవిస్తున్నారని స్థానికులు తెలిపారు. కుటుంబం నిరుపేదదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

