Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహితను ప్రేమించిన యువకుడు మృతి

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 10:52 AM ఏలూరుGeneral
వివాహితను ప్రేమించిన యువకుడు మృతి - Udayam
వివాహిత తన ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపానికి గురై గడ్డిమందు తాగిన బొండపల్లి కుమార్‌ (27) కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో సోమవారం మృతి చెందారని సీఐ పి. విశ్వం తెలిపారు. పోలవరం మండలం పాత పట్టిసీమకు చెందిన కుమార్‌ భీమవరంలో పనిచేస్తుండగా ఓ వివాహితను ప్రేమించారు. తనకు ఇద్దరు పిల్లలున్నారని ఆమె ప్రేమను తిరస్కరించడంతో కొవ్వూరులో గడ్డిమందు తాగినట్లు సీఐ పి. విశ్వం తెలిపారు.

Comments

G
Loading comments...