వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగొండ మండలంలో బొజ్జ వేణు(20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. ఎలుకల మందు తాగిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, కొత్త బైక్ కొనివ్వలేదన్న మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

