వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల దేశంలో యువత తిరగబడుతోందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆన్లైన్లో మొదలైన ఉద్యమం జంతర్ మంతర్ చేరి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని పేర్కొన్నారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ అసమర్థత వల్లే యువత నేరుగా పోరాడుతోందని, అవసరమైనప్పుడు యువత ఖచ్చితంగా స్పందిస్తుందని కేసీఆర్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...
