Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుడి దారుణ హత్య కలకలం

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Aug 02, 2026 7:24 AM నెల్లూరుఅంతర్జాతీయ
యువకుడి దారుణ హత్య కలకలం - Udayam Digital
నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరులో షాహూల్‌ అనే 21 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాఠశాల మిద్దెపై రక్తపు మడుగులో మృతదేహాన్ని విద్యార్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గొంతు, మర్మాంగంపై గాయాలతో మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై వివాహేతర సంబంధ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...