Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లిఫ్ట్‌ గుంతలో పడి పెయింటర్‌ మృతి

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 11:53 AM రంగారెడ్డి General
లిఫ్ట్‌ గుంతలో పడి పెయింటర్‌ మృతి - Udayam
హయత్‌నగర్‌ ప్రగతినగర్‌లో మూడంతస్తుల భవనం నుంచి లిఫ్ట్‌ గుంతలో పడి పెయింటర్‌ వెంకటేశ్వరరావు(55) మృతిచెందారు. రాజధాని బ్యాంక్‌ భవనంపై పెంట్‌హౌస్‌లో లప్పం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడితో కలిసి పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై హయత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...