వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేటు వద్ద గేదెల దాడిలో దుర్గాప్రసాద్ అనే యువకుడు మృతిచెందాడు. బైక్పై వెళ్తుండగా గేదెలు ఒక్కసారిగా అతడిపై దాడి చేశాయి.
ఓ గేదె కొమ్ముల్లో ఇరుక్కోవడంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడి పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Loading comments...

