వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య విద్య పూర్తి చేసి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన హైదరాబాద్ యువతి గల్లంతైంది. కొద్ది నెలలుగా ఆమె ఫోన్ నంబర్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనపై బాధితులు మంగళవారం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ కోసం స్థానికంగా విచారించినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో ప్రభుత్వ సహాయం కోరుతున్నారు.
Comments
Loading comments...
