వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన కోమల(27) పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. నెల రోజుల క్రితం సమీప బంధువుతో ఆమెకు వివాహం నిశ్చయమైంది అని కుటుంబీకులు తెలిపారు.
కుటుంబీకులు కోమలను మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వైద్యుల సూచన మేరకు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

