వార్తలకు తిరిగి వెళ్లండి
యువ శాస్త్రవేత్త శశిధర్కు రజత పతకం

తిరువనంతపురంలోని NIIST సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి.శశిధర్ రసాయనశాస్త్ర పరిశోధనల్లో ప్రతిష్ఠాత్మక 'చిరంతన్ రసాయన్' రజత పతకాన్ని సాధించారు.
ఔషధ పరిశోధనలు, పర్యావరణ హిత సంశ్లేషణలపై ఆయన చేసిన విశేష సేవలకు గాను సౌరాష్ట్ర విశ్వవిద్యాలయంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
Comments
Loading comments...