వార్తలకు తిరిగి వెళ్లండి

కుంట రాకేశ్(23) బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతితో వివాహానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో తొమ్మిది నెలల క్రితం మరో యువతిని వివాహం చేసుకున్నాడు.
అయినప్పటికీ ప్రేమికురాలిని మరిచిపోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

