Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం కాలువలో యువకుడి అదృశ్యం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 04, 2026 2:29 PM పోలవరంGeneral
పోలవరం కాలువలో యువకుడి అదృశ్యం - Udayam
పెదవేగి మండలం కవ్వగుంటకు చెందిన శ్రీకాకొల్లు చినబాబు (20) పోలవరం కుడి కాలువలో గల్లంతయ్యాడు. పెదవేగి ఎస్‌ఐ హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, MLT పూర్తి చేసిన చినబాబుకు ఉద్యోగం రాక మదనపడుతున్నట్లు చెప్పారు. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. లక్ష్మీపురం వద్ద కాలువలో గల్లంతైనట్లు తండ్రి నాగరాజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతని కోసం గాలించినా దొరకలేదని తెలిపారు.

Comments

G
Loading comments...