వార్తలకు తిరిగి వెళ్లండి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలానికి చెందిన తాటి చెట్ల రవి (18) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో బైక్ డివైడర్ను ఢీకొట్టిన ప్రమాదంలో మృతి చెందాడు.
గతంలో తండ్రి రాములు కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోగా, ఇప్పుడు కుమారుడు కూడా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.
Comments
Loading comments...