వార్తలకు తిరిగి వెళ్లండి

విధి నిర్వహణలో మానసిక ఒత్తిడి అధిగమించి, శారీరక ధారుడ్యం పెంపొందించుకోవడమే లక్ష్యంగా అనంతపురం జిల్లా ఏఆర్ పోలీసు సిబ్బందికి శుక్రవారం ప్రత్యేక యోగా సాధన నిర్వహించారు. జిల్లా SP పి. జగదీష్ ఆదేశాలతో అదనపు SP ఇలియాస్ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
యోగా మాస్టర్ చలపతి సిబ్బంది చేత ఆసనాలు వేయించారు. ప్రతిరోజు అరగంట పాటు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు.
Comments
Loading comments...

