వార్తలకు తిరిగి వెళ్లండి
రామమందిరం మరియు విశ్వాసాల గురించి మాట్లాడేవారే పవిత్ర హనుమాన్గఢి ఆలయంలో నమాజ్ చేయడానికి అనుమతించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో కాంగ్రెస్, ఎస్పీలపై ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
మరి జామా మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి వారు అనుమతిస్తారా అని యోగి నిలదీశారు. ప్రతిపక్షాల ద్వంద్వ నీతిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

